ఏసీబీ వలకు చిక్కిన అధికారిణి

83பார்த்தது
ఏసీబీ వలకు చిక్కిన అధికారిణి
హైదరాబాద్ ఏసీబీ ఆకస్మిక దాడులు కొనసాగిస్తోంది. శుక్రవారం నారాయణగూడ సర్కిల్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారిణి బి.వసంత ఇందిరా రూ.35,000 లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కారు. ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు, నాంపల్లి కోర్టులో
హాజరుపరచనున్నారు. అకౌంట్లకు సంబంధించిన ఓ విషయమై ఆమె లంచం తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி