రోడ్ యాక్సిడెంట్ లో ఇద్దరికి గాయాలు

85பார்த்தது
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ రోడ్డు ప్రమాదం లో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వర్ధాన స్కూల్ వద్ద ఆగి ఉన్న లారీని ఏర్టిగా కార్ టిఎస్ 08 జీ వై 5688 ఢీ కొట్టింది. కార్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు , రాంపల్లి దాయర గ్రామానికి చెందిన దూసరి సాకేత్ 21 , ఇంద్రసేనా రెడ్డి 21 గా గుర్తించారు. తీవ్ర గాయాలైన ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలింపు , పరిస్థితి విషమం గా ఉంది.

தொடர்புடைய செய்தி