వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన తుంగతుర్తి రవి

77பார்த்தது
వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన తుంగతుర్తి రవి
గత రెండు మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు కాలనీలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి గురువారం కార్పొరేషన్ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలైన ఆదర్శ్ నగర్, విష్ణుపురి కాలనీ, రోవా కాలనీ తదితర కాలనీలలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி