వైభవంగా గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు

50பார்த்தது
మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలను గ్రామస్థులు అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி