సికింద్రాబాద్ లోని గణపతి దేవాలయంలో స్వామి వారిని దర్శనం

60பார்த்தது
వినాయక చవితి సందర్బంగా మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి శనివారం సతి సమేతంగా సికింద్రాబాద్ లోని గణపతి దేవాలయంలో స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి సకల విఘ్నాలను తొలగించే వినాయకుడు అందరికి శుభాలను, విజయాలను అందించాలని ప్రార్థించడం జరిగింది.

தொடர்புடைய செய்தி