వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న కార్పొరేటర్ పద్మారెడ్డి

73பார்த்தது
వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న కార్పొరేటర్ పద్మారెడ్డి
వినాయక నవరాత్రులు సందర్బంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంగళవారం వెస్ట్ బీమ్ రెడ్డి నగర్ కల్చరల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డిప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు పన్నాల బుచ్చిరెడ్డి, వెంకట చారి, గోపి రెడ్డి, శ్రీ దేవేందర్ రెడ్డి దర్శించుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி