గణేష్ నిమజ్జనంలో అపశృతి

61பார்த்தது
గణేష్ నిమజ్జనంలో అపశృతి
మేడ్చల్ మండలంలో గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం మేడ్చల్ మండలంలోని రాజబొల్లారం తాండ గ్రామా మాజీ సర్పంచ్ మంగ్య నాయక్ తన ఇంట్లో గణేష్ విగ్రహానికి ఏర్పాటు చేశాడు. శనివారం అర్ధరాత్రి అదే గ్రామంలోని చెరువులో గణేశుని నిమజ్జనాన్ని చేస్తున్న సమయంలో గ్రామానికి చెందిన కే.సురేందర్ (28) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி