మిస్సింగ్ కేసు... మలక్ పేట్ రైల్వే స్టేషన్లో బాలుడు

82பார்த்தது
మీర్ పేట్ పరిధి జిల్లెలగూడలో 8వ తరగతి విద్యార్థి మహేందర్ రెడ్డి అదృశ్యమైన విషయం తెలిసిందే. బాలుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బాలుడి వివరాలు సేకరిస్తున్నారు. విచారణలో భాగంగా సుమారు 24 సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలించగా మలక్ పేట్ రైల్వే స్టేషన్లో బాలుడి పూటేజ్ పోలీసులకు చిక్కింది. అయితే బాలుడు ట్రైన్లో ఎక్కడికి వెళ్ళడమే వివరాలను సేకరిస్తున్నారు.

தொடர்புடைய செய்தி