సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు

82பார்த்தது
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు
మల్లాపూర్ డివిజన్ వార్డ్ కార్యాలయంలో ఎంటమాలజీ సిబ్బందితో శనివారం కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. డివిజన్ లోని ప్రజలు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా లాంటి వ్యాధుల బారిన పడుతున్న నేపథ్యంలో దోమల నివారణకు
తగిన చర్యలు తీసుకోవాలని ఎంటమాలజీ సిబ్బందికి కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி