అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని ఉరి తీయాలి

59பார்த்தது
జులై 7న మలక్పేట్ అంద బాలికల వసతి గృహంలో 3వ తరగతి చదివే 8ఏళ్ల అంద బాలికపై హాస్టళ్లలో బాత్రూమ్స్ క్లిన్ చేసే నరేష్ అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయన్ని దాచిన హాస్టల్ వార్డెన్ స్వప్న బాధితురాలు తల్లిదండ్రులను పిలిచి అప్పగించి అసలు విషయం కప్పి ఉంచి పాప రజస్వల అవుతుందని తప్పు తోవ పట్టించారు. పోలీసులు 15రోజులు విషయం బయటకు రాకుండా చేయడం పై వికలాంగుల హక్కుల సంఘాలు శుక్రవారం భగ్గుమన్నాయి.

தொடர்புடைய செய்தி