టీచర్స్ డే రోజే.. టీచర్స్ కోసం ఆందోళన

75பார்த்தது
టీచర్స్ డే రోజే.. టీచర్స్ కోసం ఆందోళన
టీచర్స్ డే రోజునే టీచర్స్ కోసం ధర్నాకు దిగిన ఘటన గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ శాఖ సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ లో చోటుచేసుకుంది. ఐఐటీ, నిట్ కోసం తమ పాత ఫ్యాకల్టీ కావాలంటూ ఆందోళన చేపట్టారు. కాగా ఇటీవల సుమారు 22 మంది ప్రైవేటు టీచింగ్ ఫ్యాకల్టీని అధికారులు ఇటీవల తొలగించగా.. వారిస్థానంలో కొత్తగా ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించింది. కాగా వారికీ పాత ఫ్యాకల్టీ కావాలనీ, లేదంటే విరమించేది లేదని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி