సిఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన కూకట్ పల్లి ఎమ్మెల్యే

80பார்த்தது
సిఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన కూకట్ పల్లి ఎమ్మెల్యే
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం తన క్యాంపు కార్యాలయంలో బాలాజీనగర్ డివిజన్ కు చెందిన రాఘవేంద్రకు సిఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 2 లక్షల విలువైన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో మంది నిరుపేదలకు సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. అర్హులైన వారు సిఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி