మాదాపూర్ సున్నం చెరువు లో హైడ్రా కూల్చివేతలు

76பார்த்தது
సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు కాగా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్. సున్నం చెరువు శేరిలింగంపల్లి, బాలానగర్, రెండు మండలాల మధ్యలో ఉండడంతో కబ్జాలను పట్టించుకోని రెవెన్యూ అధికారులు. సర్వే చేసినప్పుడు 15ఎకరాల 23గుంటల్లో చెరువు లోనే నీళ్లు ఉండేది. సర్వే నంబర్లు 13, 14, 16. పదుల సంఖ్యలో షేడ్స్ నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్న కబ్జాదారులు. భారీ పోలీస్ బందోబస్త్ నడుమ కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు.

தொடர்புடைய செய்தி