రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం

65பார்த்தது
రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం
బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని కేపిహెచ్బీ కాలనీలో మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కుమార్తె డాక్టర్ మౌనిక రెడ్డితో కలిసి స్థానిక కార్పొరేటర్ శిరీష బాబురావు సోమవారం ప్రచారం నిర్వహించారు. కేపిహెచ్బి కాలనీలోని 2వ, 3వ రోడ్లలో ఇంటింటికి తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி