అంబేద్కర్ విగ్రహం ముందు అధ్వానంగా పరిసరాలు

75பார்த்தது
కూకట్ పల్లి వై జంక్షన్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద పరిసరాలు అధ్వానంగా తయారయ్యాయి. చెత్త చేదరంతో నిండి దర్శనమిస్తున్న ఆధికారులు, సిబ్బంది మాత్రం వాటిని పట్టించుకోకుండా వదిలేయడంతో స్థానికులు, బహుజన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జయంతి, వర్ధంతికి మాత్రమే అంబేద్కర్ గుర్తిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పరిసరాలను పరిశుభ్రం చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி