డ్రైనేజీ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

60பார்த்தது
డ్రైనేజీ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
ప్రజలకు దశలవారీగా మౌలిక వసతులు కల్పిస్తున్నామని కార్వాన్ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ స్వామీ యాదవ్ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని హీరానగర్లో కొనసాగుతున్న డ్రైనేజీ లైన్ పనులను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని, పనుల్లో తప్పకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. పనులు
కొనసాగుతున్న నేపథ్యంలో సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி