రేపు జాబ్ మేళా

66பார்த்தது
రేపు జాబ్ మేళా
ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి గురువారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారిణి జి.జయశ్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ కలిగి.. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులు ధ్రువపత్రాలతో సికింద్రాబాద్ చంద్రలోక్ కాంప్లెక్స్ లోని స్టాపింగ్ టైటాన్స్ కార్యాలయంలో నిర్వహించే మేళాకు హాజరు కావాలన్నారు.

தொடர்புடைய செய்தி