వెంకయ్య నాయుడిని కలిసిన హర్యానా గవర్నర్

84பார்த்தது
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కలిశారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసిన సందర్భంగా మంగళవారం హైదరాబాద్లోని వెంకయ్య నాయుడు నివాసానికి వెళ్లిన దత్తాత్రేయ ఆయన్ను శాలువాతో సత్కరించారు.

தொடர்புடைய செய்தி