అధికారులతో కార్వాన్ ఎమ్మేల్యే సమావేశం

70பார்த்தது
పెండింగ్ అభివృద్ది పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను కార్వాన్ ఎమ్మేల్యే కౌసర్ మొహియుద్దీన్ ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని అభివృద్ది పనులు, సమస్యలపై చర్చించారు. పెండింగ్ పనులు త్వరగా ప్రారంభించాలన్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిస్కరిస్తూ ఉండాలని సూచించారు.

தொடர்புடைய செய்தி