జీహెచ్ఎంసీ మాజీ ప్లోర్ లీడర్ కు నివాళులు

85பார்த்தது
జీహెచ్ఎంసీ మాజీ ప్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వర్ధంతిని శుక్రవారం సైదాబాద్ లో నిర్వహించారు. సైదాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న అయన విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజకీయాల్లో సింగిరెడ్డిది ప్రత్యేక స్థానమన్నారు. ఎంతో మంది ప్రజల గుండెల్లో ఆయన ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా ఉంటారన్నారు.

தொடர்புடைய செய்தி