ముగిసిన స్కందగిరి కోటి కుంకుమార్చన పూజలు

79பார்த்தது
వారణాసి స్వామి అభిషేక్ బ్రహ్మచారి అధ్వర్యంలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న కోటి కుంకుమార్చన పూజలు మంగళవారం ముగిశాయి. పద్మారావు నగర్ స్కందగిరీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నిర్వహించిన కుంకుమార్చన పూజల పూర్ణహుతికి డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపి సీనియర్ నేత మురళీధర్ రావు హాజరయ్యారు. విశ్వశాంతి, సనాతన ధర్మం, హిందూమత రక్షణకు కోటి కుంకుమార్చన నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

தொடர்புடைய செய்தி