కామినేని వద్ద ఓసి సేవలను బహిష్కరించిన డాక్టర్లు

54பார்த்தது
కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచారానికి నిరసనగా ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ డాక్టర్లు శనివారం ఓసీ సేవలను బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. డాక్టర్లకు భద్రత కల్పించి చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపినట్లు తెలిపారు. హత్యాచారనికి గురైన మహిళ దంటే ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

தொடர்புடைய செய்தி