మొక్కలు నాటిన ఇబ్రహీంపట్నం పోలీసులు శాఖ

365பார்த்தது
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగూడలో 15వ వార్డులో హరితహారం కార్యక్రమం నిర్వహించిన కౌన్సిలర్ అల్వాల జ్యోతి వెంకట్ రెడ్డి, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇబ్రహీంపట్నం, పోలీసు శాఖ సిఐ గురువారెడ్డి, ఎస్ఐ విజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు, వై స్, చైర్మన్ ఆకుల యాదగిరి, మాజీ మున్సిపల్ చైర్మన్ భరత్ కుమార్, 15 వ వార్డు అధ్యక్షుడు సజా మైపాల్ రెడ్డి, కంబాలపల్లి సురేందర్, హాసిని శివ శంకర్, స్థానిక మున్సిపల్ అధికారులు గ్రామస్తులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி