నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్ణయాన్ని పునరాలోచించాలి

71பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో నిర్మించ తలపెట్టిన ఉస్మానియా హాస్పిటల్ నిర్ణయాన్ని పునరాలోచించాలని నియోజకవర్గ ప్రజలు, ట్రేడర్స్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బేగంబజార్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, బేగంబజార్లో నిత్యం ట్రాఫిక్ సమస్య ఉంటుందని, హాస్పిటల్ ఏర్పాటుతో ఆ సమస్య తీవ్రం అవుతుందన్నారు. ఈ సమావేశంలో స్థానికులు, వ్యాపారస్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி