హైడ్రాకు ఎమ్మెల్యే రాజాసింగ్ మాస్ వార్నింగ్

67பார்த்தது
హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఫాతిమా కాలేజీని కూలగొట్టిన రోజు సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ మొత్తానికి హీరో అవుతారని అన్నారు. నాలా, చెరువులను కబ్జాలు చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా తొలగిస్తున్నప్పుడు ఫాతిమా కాలేజీని నేలమట్టం చేయడానికి ఇంత సమయం ఎందుకు పడుతుందని ప్రశ్నించారు. అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி