ప్రభుత్వ పాఠశాలను పర్యవేక్షించిన మంత్రి పొన్నం

57பார்த்தது
కార్వాన్ నియోజకవర్గంలోని కుల్సుంపుర ప్రభుత్వ పాఠశాలను శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్, కార్వాన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్, జిల్లా కలెక్టర్ అనుదీప్ పర్యవేక్షించారు. విద్యార్థులను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. గతంలో రివ్యూ మీటింగ్ లో కార్వాన్ నియోజకవర్గంలోని పాఠశాలలను ఒకసారి పరివేక్షించాలని కౌసర్ మోహిని కోరడంతో ఈరోజు ఈ ఇన్స్పెక్షన్ జరిగినట్లు అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி