సమస్యలపై డిప్యూటీ కమిషనర్ కి వినతి పత్రం అందచేత

69பார்த்தது
సమస్యలపై డిప్యూటీ కమిషనర్ కి వినతి పత్రం అందచేత
జీహెచ్ఎంసీ సర్కిల్ 14 మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ విద్యాధర్ కి శుక్రవారం గోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు ఎం. ఆనంద్ కుమార్ గౌడ్
మర్యాదపూర్వకంగా కలిశారు. వినాయక చవితి సంధర్భంగా గోషామహల్ నియోజకవర్గంలో మండపాల వద్ద ప్యాచ్ వర్క్స్, రోడ్స్, మ్యాన్ హోల్స్ రిపైరింగ్, తాత్కాలిక లైట్స్, బ్లీచింగ్ పౌడర్ చల్లించడం వంటి అంశాలపై వినతి పత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி