న్యాయ వాదులపై దాడి చేసిన పోలీసులను డిస్మిస్ చేయాలి

54பார்த்தது
జనగామ, సిద్దిపేట, బోరబండలలో న్యాయ వాదులపై దాడి చేసిన పోలీసులను డిస్మిస్ చేయాలనీ సిటి సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది, సోమవారం సిటి సివిల్ కోర్టున్యాయవాదులు విధులను బహిష్కరించారు. అనంతరం బార్ అసోసియేషన్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ. న్యాయవాదులపై రోజు రోజుకు దాడులు పెరిగి పోయాయాని ఆకారణంగా పోలీసులు దాడులు చేస్తున్నారన్నారు వెంటనే దాడులకు పాల్పడిన వారిని డిస్మిస్ చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி