విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కార్పొరేటర్

64பார்த்தது
మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని గ్యాస్మండి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులకు డివిజన్ బీజేపీ కార్పొరేటర్ దీపిక నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ నోటు పుస్తకాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. పాఠశాలలో ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఉపాధ్యాయులకు కార్పొరేటర్ సూచించారు.

தொடர்புடைய செய்தி