ఆరాంఘర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన

63பார்த்தது
మాజీమంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం అరాంఘర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక నాయకులు వెంకటేష్, సోమా శ్రీనివాస్ గుప్త, గుమ్మడి కుమార్, నరేష్ యాదవ్, మహేష్ నేత తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி