భూలక్ష్మమ్మ ఆలయం కూల్చివేత, నిరసన

64பார்த்தது
భూలక్ష్మమ్మ ఆలయం కూల్చివేత, నిరసన
ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలోని శ్రీ శివాలయం ప్రాంగణములో గురువారం ఉదయం 11 గంటల 45 నిమిషాలకు రక్షాపురం కాలనీలోని భూలక్ష్మమ్మ ఆలయంలో దేవి విగ్రహాలను ధ్వంసం చేసినందుకుగాను బీజేపీ పార్టీ నాయకులు సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. గంజి వేణు మాట్లాడుతూ, పోలీసులు లేకపోవడం, చుట్టుపక్కల దుకాణాలు త్వరగా మూసివేయడం వంటి పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెండెం లక్ష్మణ్, గంజి వేణు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி