హైడ్రా ఎఫెక్ట్... తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా

80பார்த்தது
మూసి ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై చిన్న తరహా పరిశ్రమల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అంబర్ పేట్ మూసి పరివాహక ప్రాంతంలోని న్యూ దుర్గ నగర్లో కంపెనీల యజమానులు తహశీల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నాకు దిగారు. పరిశ్రమలను ఉన్న పళంగా కూల్చి వేస్తే వందలాది యజమానులతో పాటు వాటిలో పని చేస్తున్న వేలాది అసంఘటిత కార్మికులు రోడ్డున పడతారన్నారు.

தொடர்புடைய செய்தி