గ్రూప్స్ పుస్తకాల పంపిణీ

85பார்த்தது
రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయం డాబిఆర్ అంబేద్కర్ లైబ్రరీ వద్ద వనపర్తి జిల్లా ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు ఇంద్రకంటి చారిట్రబుల్ ట్రస్ట్ చైర్మన్ ఓయూ జెఏసి నేత డా. ఇంద్రకంటి వెంకటేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నేత రాజు యాదవ్, డా. రవి, జగన్, గోపీ, రాజు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி