విశాఖపట్నంలో అరుదైన చేపల మ్యూజియం చూశారా?

78பார்த்தது
విశాఖపట్నంలో అరుదైన చేపల మ్యూజియం చూశారా?
విశాఖపట్నంలోని భారతీయ మత్స్య పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే వినూత్న చేపలతో ఒక మ్యూజియం అందుబాటులో ఉంది. ఈ మ్యూజియంలో రకరకాల వినూత్న చేపలు, విషపూరిత పాములు సముద్ర జీవులు అన్నీ కూడా ప్రదర్శనకు ఉన్నాయి. ప్రత్యేకించి వేల సంవత్సరాల క్రితం చేపలు ప్రదర్శనలో ఉన్నాయి. ఇక్కడ ఒక్కో చేపకు ఒక్కో క్యూఆర్ కోడ్ పెట్టారు. క్యూఆర్ కోడ్ మొబైల్లో స్కాన్ చేస్తే ఆ చేప పూర్తి వివరాలు కనిపిస్తాయి.

தொடர்புடைய செய்தி