హరిహరవీరమల్లు షూటింగ్.. విజయవాడ చేరుకున్న నిధి అగర్వాల్ (వీడియో)

64பார்த்தது
టాలీవుడ్ అగ్ర హీరో పవన్ కల్యాణ్‌, హీరోయిన్ నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'. ఈ మూవీ షూటింగ్ గత కొంతకాలంగా నిలిచిపోయినా.. తాజాగా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తిరిగి షూటింగ్ ప్రారంభించారు మేకర్స్. ఇందులో బాగంగా షూటింగ్ కోసం నటి నిధి అగర్వాల్ విజయవాడ చేరుకున్నారు. ఈ మేరకు విజయవాడ ఎయిర్ పోర్ట్‌లో ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోహల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி