మార్గదర్శకాలు రావాల్సి ఉంది

55பார்த்தது
మార్గదర్శకాలు రావాల్సి ఉంది
డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు రాయితీ రుణాలు కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సెర్ప్‌ నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఉన్నతి పథకం ద్వారా వీటిని కల్పించేలా కార్యాచరణ చేస్తున్నారు. గత ఏడాది ఎస్సీ మహిళలకు యూనిట్లు మంజూరు చేశారు. తాజాగా మరిన్ని రాయితీ రుణాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி