రైతులకు గుడ్‌న్యూస్.. తక్కువ వడ్డీకే రూ. 3 లక్షల రుణం

83பார்த்தது
రైతులకు గుడ్‌న్యూస్.. తక్కువ వడ్డీకే రూ. 3 లక్షల రుణం
రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. ఈ కార్డు యొక్క కాల పరిమితి 5 ఏళ్ళ వరకు ఉంటుంది. ఈ ఐదేళ్లలో రూ. 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు. దీనికి వడ్డీ 4 శాతం లేదా 3 శాతం వరకు మాత్రమే ఉంటుంది. ఇక ఈ లోన్ ఇచ్చే ముందు.. రైతు ఆదాయం, వ్యవసాయ భూమి ఎంత ఉందో పరిశీలించి లోన్ ఇస్తారు. ఈ పథకం ద్వారా లోన్ పొందేందుకు మీ సమీపంలోని బ్యాంకును సంప్రదించవచ్చు.

தொடர்புடைய செய்தி