గుడ్‌న్యూస్.. తక్కువ వడ్డీకే రైతులకు రూ. 3 లక్షల లోన్

55பார்த்தது
గుడ్‌న్యూస్.. తక్కువ వడ్డీకే రైతులకు రూ. 3 లక్షల లోన్
రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. ఒకసారి ఈ కార్డు తీసుకుంటే ఐదేళ్ల కాల పరిమితి ఉంటుంది. ఐదేళ్ల కాలంలో రూ. 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు. దీనికి వడ్డీ 4 % లేదా 3 % వరకు మాత్రమే ఉంటుంది. ఇక ఈ లోన్ ఇచ్చే ముందు.. రైతు ఆదాయం, వ్యవసాయ భూమి ఎంత ఉందో పరిశీలించి లోన్ ఇస్తారు. ఈ పథకం ద్వారా లోన్ పొందేందుకు మీ సమీపంలోని బ్యాంకును సంప్రదించవచ్చు.

தொடர்புடைய செய்தி