మట్టి గణపతిలను పూజించాలి: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

68பார்த்தது
మట్టి గణపతిని పూజించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వినాయక చవితి నిర్వాహకులకు భక్తులకు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని, గాంధీ నగర్ లో ఇండియన్ యూత్ ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలకు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని విగ్నేశుని ప్రార్థించారు. పర్యావరణ రక్షణకు మట్టి వినాయకులకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

தொடர்புடைய செய்தி