ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: కలెక్టర్

78பார்த்தது
పెంట్లవెల్లి కేజీబీవీ విద్యార్థులు కలుషిత ఆహారం తీసుకుని అస్వస్థకు గురైన సంఘటనపై ఆరా తీయడానికి పెంట్లవెల్లి కేజీబీవీనీ కలెక్టర్‌ బాదావత్ సంతోష్ సోమవారం పర్యవేక్షించారు. కలెక్టర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులు అనారోగ్యానికి గురికావడానికి గల కారణాలు తెలుసుకుని రిపోర్టు చేయాలని డీఎంహెచ్ఓను ఆదేశాలు జారీ చేశారు.

தொடர்புடைய செய்தி