7న అచ్చంపేట నియోజకవర్గానికి మంత్రి కొండా సురేఖ

68பார்த்தது
7న అచ్చంపేట నియోజకవర్గానికి మంత్రి కొండా సురేఖ
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి ఈనెల 7న మంత్రి కొండా సురేఖ పర్యటిస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. అచ్చంపేట మండలంలోని రంగాపూర్ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర దేవాలయ పాలకమండలి ప్రమాణస్వీకారంలో మంత్రి సురేఖ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సురేఖ, ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొంటారని తెలిపారు.

தொடர்புடைய செய்தி