అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే యెన్నం

56பார்த்தது
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే యెన్నం
వన్ ఫ్యామిలీ వన్ డిజిటల్ కార్డు సర్వే కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సద్దలగుండు 37వ వార్డులో గురువారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. వచ్చే 5 రోజుల పాటుగా అధికారులు ఇంటికి వచ్చి సమాచారం సేకరించి పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేస్తారని, తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం లబ్దిదారులకు అందించేందుకు కార్డు ఉపయోగపడుతుందన్నారు.

தொடர்புடைய செய்தி