సిపిఎస్ ను రద్దు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

85பார்த்தது
సిపిఎస్ ను రద్దు చేయాలని ఎమ్మెల్యేకు వినతి
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. 2004 నాటి ప్రభుత్వం ఇచ్చిన జిఓ నెంబర్ 28 ద్వారా నూతనంగా ఎంపికైన ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ సౌకర్యం కోల్పోయారని, అందుకే గతంలో ప్రభుత్వం ఇచ్చిన జిఓను రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.

தொடர்புடைய செய்தி