ఎమ్మెల్యే చొరవతో పెండింగ్ పరిహార బిల్లుల మంజూరు

85பார்த்தது
ఎమ్మెల్యే చొరవతో పెండింగ్ పరిహార బిల్లుల మంజూరు
ఎన్నో ఏళ్లుగా కేలై డి 82 ఉపకాల్వ భూ నిర్వాసితులకు పెయింటింగ్ పరిహారం 17 కోట్ల 60 లక్షల నిధులను రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదివారం అన్నారు. ఆమనగల్, మాడుగుల మండలాలకు సాగునీటిని అందించేందుకు ప్రత్యేక చొరవతో నిధులను విడుదల చేసిన ఎమ్మెల్యేకి, రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయా గ్రామాల రైతులు తెలుపుతున్నారు.

தொடர்புடைய செய்தி