బాదేపల్లి మార్కెట్ లో అకాల వర్షం.. రైతుల కన్నీళ్లు

76பார்த்தது
బాదేపల్లి మార్కెట్ లో అకాల వర్షం.. రైతుల కన్నీళ్లు
జడ్చర్లలో గురువారం అకాల వర్షం కురిసింది. బాదేపల్లి మార్కెట్ యార్డుకు రైతన్నలు తీసుకొచ్చిన మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దవ్వడంతో పాటు వర్షానికి కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం రైతు కండ్ల ముందే వర్షపు నీటిలో కొట్టుకుపోతుంటే ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడరాని కష్టాలు పడ్డారు. వ్యాపారులు తడిసిన ధాన్యాన్ని తక్కువ ధరలకు కేటాయిస్తారని, తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி