విద్యార్థులు చక్కగా చదువుకోవాలి: ఎమ్మెల్యే

54பார்த்தது
విద్యార్థులు చక్కగా చదువుకోవాలి: ఎమ్మెల్యే
విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం మంచిగా చదవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, బాలికల జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే తన సొంత నిధులతో పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో అందిస్తున్న ఎంసెట్ మరియు నీట్ శిక్షణా తరగతులు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. విద్యార్థులు తప్పకుండా ప్రతిరోజు హాజరు కావాలన్నారు.

தொடர்புடைய செய்தி