అమరవీరులకు నివాళులు అర్పించిన మంత్రి జూపల్లి

61பார்த்தது
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద మంగళవారం రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర పోయి, ఎస్పీ జానకి ధరావత్, ప్రతినిధులు, తదితరులు నివాళులు అర్పించారు.

தொடர்புடைய செய்தி