అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

65பார்த்தது
అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను త్వరగా పూర్తి చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారుల ఆదేశించారు. బుధవారం మిడ్జిల్ కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని సందర్శించారు. పాఠశాలలో డార్మెటరీని పరిశీలించి శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. వర్షపు నీరు పాఠశాల ఆవరణలోకి రాకుండా తమ చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி