రెండు రాష్ట్రాలకు చిత్ర నిర్మాణ సంస్థలు విరాళం

71பார்த்தது
రెండు రాష్ట్రాలకు చిత్ర నిర్మాణ సంస్థలు విరాళం
రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచేత్తాయి. వరద బాధితులకు సినీ పరిశ్రమ అండగా నిలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, SVC సంస్థలు వేరువేరుగా రూ.50 లక్షల చొప్పున రెండు రాష్ట్రాలకు విరాళం ప్రకటించాయి. వరద మిగిల్చిన విషాదం నుంచి రెండు రాష్ట్రాలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపాయి.

தொடர்புடைய செய்தி