'తిరుపతి తొక్కిసలాట'లో భూమన హస్తం ఉండొచ్చు: బీఆర్‌ నాయుడు

85பார்த்தது
'తిరుపతి తొక్కిసలాట'లో భూమన హస్తం ఉండొచ్చు: బీఆర్‌ నాయుడు
తిరుపతి ఎస్వీ గోశాల నిర్వహణపై అసత్య ప్రచారం చేసిన భూమన కరుణాకర్‌రెడ్డిపై టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవుల మృతిపై మార్ఫింగ్‌ ఫొటోలను భూమన విడుదల చేశారని ఆయన చెప్పారు. గోశాల మాజీ డైరెక్టర్‌ హరినాథ్‌రెడ్డి ఆ మార్ఫింగ్‌ ఫొటోలు ఇచ్చారన్నారు. భూమనపై క్రిమినల్‌ కేసులు పెడతామన్నారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల తొక్కిసలాటలోనూ భూమన, హరినాథ్‌రెడ్డి హస్తం ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி